కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపిన ఇండిపెండెంట్ ఎమ్మెల్యే

by Disha Web Desk 12 |
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపిన ఇండిపెండెంట్ ఎమ్మెల్యే
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తి మెజారిటీ సాధించింది. కర్ణాటకలో మొత్తం 224 స్థానాలకు ఎన్నికలు జరగగా.. కాంగ్రెస్ 135 స్థానాల్లో విజయం సాధించింది. అలాగే బీజేపీ 66 స్థానాల్లో గెలుపొందింది. అలాగే ఈ ఎన్నికల్లో గెలుపొందిన ఇండిపెండెంట్ అభ్యర్థులు మల్లికార్జున్ ఖర్గేను కలిసి.. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా.. దివంగత కాంగ్రెస్ నేత, మాజీ డిప్యూటీ సీఎం ఎంపీ ప్రకాష్ కుమార్తె. 6.5 కోట్ల మంది కన్నడిగులకు అందరం కలిసి సేవలందిస్తామని కర్ణాటక ఏఐసీసీ ఇంచార్జి రణదీప్ సింగ్ సూర్జేవాలా అన్నారు.

Also Read..

కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య.. డిప్యూటీ సీఎంలుగా ముగ్గురు!


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed